ఎలాగైనా భార‌త్‌కు తీసుకెళ్లండి: గ‌ర్భిణీ వేడుకోలు
దుబాయ్‌:  త‌న‌ను ఎలాగైనా స్వ‌దేశానికి పంపించాలంటూ ఓ గ‌ర్భిణీ మ‌హిళ బుధ‌వారం సుప్రీంకోర్టును ఆశ్ర‌యించింది.  లాక్‌డౌన్  వ‌ల్ల విమానాలు కూడా ఎగ‌ర‌నందున త‌క్ష‌ణ‌మే భార‌త ప్ర‌భుత్వం త‌న‌కు సాయం చేయాలంటూ వేడుకుంది. కేర‌ళ‌లోని కోజికోడ్‌కు చెందిన మ‌హిళ అతిరా గీతా శ్రీధ‌ర‌న్ దుబాయ్‌లో ఇంజ‌నీర్‌గా ప‌నిచేస్త…
బార్డర్లు కూడా లాక్‌ చెయ్యాలి: పెద్దిరెడ్డి
చిత్తూరు : జిల్లాలో నిన్నటి వరకు ఒకే ఒక్క కరోనా పాజిటివ్‌ కేసు ఉండిందని, కొత్తగా మరో ఐదుగురికి పాజిటివ్‌ రావటంతో ఆ సంఖ్య ఆరుకు చేరిందని మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి  వెల్లడించారు. పాజిటివ్‌ కేసులలో ఢిల్లీ, చెన్నై నుంచి వచ్చిన వారు ఎక్కువగా ఉన్నారని, క్వారంటైన్‌లో ఉన్నవారందరికీ పరీక్షలు నిర్…
కరోనా బారిన పడ్డ యువ గాయని
టెనిస్సీ:  అమెరికా కంట్రీ సింగర్‌ కేలీ షోర్‌(25)  కరోనా వైరస్‌  బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె సోషల్‌ మీడియాలో వెల్లడించారు. తాను క్వారంటైన్‌లో ఉన్నానని.. అయినా తనకు మహమ్మారి సోకిందని ట్విటర్‌లో పేర్కొన్నారు. ప్రతీ ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని.. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించ…
సీఏఏ అల్లర్లు : సీబీఎస్‌ఈ పరీక్ష వాయిదా
న్యూఢిల్లీ : ఢిల్లీలో అల్లర్ల నేపథ్యంలో ఘర్షణలు చోటుచేసుకున్న ఈశాన్య ఢిల్లీ, తూర్పు ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో గురువారం జరగాల్సిన సీబీఎస్‌ఈ పన్నెండో తరగతి ఇంగ్లీష్‌ పరీక్షను వాయిదా వేసినట్టు అధికారులు వెల్లడించారు.  సీఏఏ  ఆందోళనలతో నెలకొన్న ఉద్రిక్తతను పురస్కరించుకుని ఢిల్లీ ప్రభుత్వం వినతి మేరకు …
కియా: సౌత్‌ కొరియా వాణిజ్య విభాగం స్పందన
అమరావతి: దక్షిణ కొరియా ఆటోమొబైల్‌ దిగ్గజం కియా మోటార్స్‌ కార్ల పరిశ్రమ ఆంధ్రప్రదేశ్‌ నుంచి తరలిపోతుందన్న ప్రచారాన్ని ఆ దేశ ప్రభుత్వ అత్యున్నత వాణిజ్య విభాగం కొరియా- ట్రేడ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ ఏజెన్సీ(కోట్రా) ఖండించింది. కియా తరలిపోతుందన్న వార్తలు, ప్రచారాలు పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేసిం…
ఆ చట్టానికి సుప్రీం బాసట..
న్యూఢిల్లీ : ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక సవరణ చట్టానికి సర్వోన్నత న్యాయస్ధానం మద్దతు పలుకుతూ ఈ చట్టాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లను తోసిపుచ్చింది. ఈ చట్టానికి రాజ్యాంగబద్ధత ఉందని స్పష్టం చేసింది. ఎస్సీ ఎస్టీ చట్టం కింద ఫిర్యాదు నమోదు చేసే ముందు ప్రాథమిక దర్యాప్తు తప్పనిసరి కాదని   సుప్రీంకోర్…