26 లక్షలకి చేరువలో కరోనా పాజిటివ్ కేసులు
న్యూయార్క్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది. ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య 26 లక్షలకు చేరువైంది. కరోనా కారణంగా లక్షా 78 వేల మందికి పైగా మృతి చెందగా, 7 లక్షల మందికిపైగా కోలుకున్నారు. కరోనాతో కోలుకున్న వారిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ( ఏపీలో కొత్తగా 56 పాజిటివ్ కేసులు ) అమెరి…